Download Now Banner

This browser does not support the video element.

దర్శి: ప్రమాదకరంగా కూలెందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం, మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి

Darsi, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్ఏపి కాలువ సమీపంలో పోలాలలో కరెంటు స్తంభం కూలెందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్తంభం వాలిపోవడమే కాకుండా కరెంటు తీగలు ఎప్పుడు తెగుతాయని రైతులు భయపడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండగా కరెంటు షాక్ కు గురై ఇద్దరు మృతి చెందిన సంఘటన గుర్తు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us