Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం యూరియా కోసం జోరు వానలో బారులు తీరిన రైతులు

Prathipadu, Kakinada | Aug 26, 2025
కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జోరు వానలో బారులు తీరి మరి రైతులు యూరియా తీసుకునేందుకు వేచి ఉన్నారు..మొత్తం 20 టన్నుల యూరియాని ధర్మవరం గ్రామానికి కేటాయించడం జరిగిందన్నారు. 278 మంది రైతులకు ఈ యూరియాను సరఫరా చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని జోక్క అమృత తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us