పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన సబ్సిడరీ పోలీస్ కాంటీన్ సద్వినిగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శంమోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు గురువారం కాకినాడ ఏఆర్ పోలీస్ గ్రౌండ్లో నూతనంగా నిర్మించిన క్యాంటీన్ వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ క్యాంటీన్ సివిల్ ఏఆర్ పోలీస్ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.