Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: తోరూర్ పట్టణంలో గంజాయి మత్తులో లారీ డ్రైవర్ల పై దాడి చేసిన ముగ్గురు యువకులు ఇద్దరి అరెస్ట్ ,మరొకరి కోసం పోలీసుల గాలింపు

Mahabubabad, Mahabubabad | Sep 9, 2025
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక డ్రైవర్ గాయపడ్డాడు. జాతీయ రహదారిపై వాహనాలను అడ్డగించి, లైసెన్స్, పర్మిట్ చూపాలని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేశారు. ప్రతిఘటించిన డ్రైవర్పై రాళ్లతో దాడి చేసి, లారీ అద్దాలను పగలగొట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులు న్యాయం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us