Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా బీజేపీ ముందుకు CPIML మాస్ లైన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్

Khammam Urban, Khammam | Aug 31, 2025
ఆర్ఎస్ఎస్-బీజేపీ పాలన దేశంపై ఫాసిస్ట్ దాడులు చేస్తుందని CPIML మాస్ లైన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ తీవ్రంగా విమర్శించారు. CPIML మాస్ లైన్ కేంద్ర కమిటీ సమావేశం ఖమ్మంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us