Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ పట్టణంలోమంటపాలకు తరలుతున్న, గణనాథులు

Allagadda, Nandyal | Aug 25, 2025
ఆళ్లగడ్డ: మంటపాలకు తరలుతున్న గణనాథులు ఈనెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో ఎక్కడ చూసినా బొజ్జ గణపయ్య ల సందడి నెలకొంది. ఆళ్లగడ్డ పట్టణంలో రెండు రోజుల ముందే గణనాథులను మంటపాలకు తరలిస్తున్నారు.దీంతో ఆళ్లగడ్డ పట్టణంలో వినాయక కొనుగోలు కేంద్రం వద్ద సందడి నెలకొంది. మరోవైపు పలువురు పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us