Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: రైతుల సమస్యలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Hanwada, Mahbubnagar | Sep 8, 2025
గత నెల రోజుల నుండి జిల్లా కేంద్రంలో ఎరువుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి అన్నారు అటు ఉన్నత అధికారులకు కూడా ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని రైతులను గంటలపాటు ఎరువులు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న పట్టించుకోవడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us