Download Now Banner

This browser does not support the video element.

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయానికి 26 వెనతులు వచ్చాయి : కమిషనర్

India | Sep 1, 2025
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 గణితులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు 25 మంది నేరుగా వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us