Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: పుట్లూరు మండలం శనగలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

India | Sep 4, 2025
పుట్లూరు మండలం శనగలగూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగన్నపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి మృతి చెందాడు. బైక్పై స్టీల్ ప్లాంట్కు వెళ్తుండగా ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us