Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: ఎగ్జిబిషన్ జరగకుండా మున్సిపల్ కమిషనర్ అడ్డంకులు సృష్టిస్తున్నాడు : ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి

Pulivendla, YSR | Sep 5, 2025
ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కమిషనర్ ఆర్థికంగా నష్టం కల్గించే విదంగా వ్యవహరిస్తున్నాడని మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారెడ్డి, ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ టెండర్ ద్వారా మున్సిపాలిటీకి రూ.2 కోట్లు రాబడి వస్తుందన్నారు. ఇందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు కమిషనర్ సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్యే, కొండారెడ్డి కి అనుకూలంగా కమీషనర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే రెండు కోట్ల ఆదాయాన్ని టిడిపి వారికి కట్టబెట్టేందుకే కమీషనర్ సహకరిస్తున్నారన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us