Download Now Banner

This browser does not support the video element.

డక్కిలి మండలం ఆల్తూరుపాడు బీట్లో కరువైన మానవత్వం

Gudur, Tirupati | Sep 2, 2025
తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు బీట్ పరిధిలో ని లింగసముద్రం అటవీ ప్రాంతంలో అడవి ఆవులను ఈగ కోటయ్య అనే వ్యక్తి విద్యుత్ తీగలు తీసి వాటిని జంతువులు త్రాగే నీటిలో వేసి ఆవులను చంపడన్న సమాచారం మేరకు డక్కిలి ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోగా ఈగ కోటయ్య తప్పించుకుని పారిపోగా అక్కడ అటవి జంతువులను వేటాడటానికి ఉపయోగించిన విద్యుత్ వైర్లును స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా డక్కిలి ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ డక్కిలి మండల సమీప గ్రామాలలోని కొంతమంది వ్యక్తులు గోమాతగా కొలిచే అడవి జాతికి
Read More News
T & CPrivacy PolicyContact Us