Download Now Banner

This browser does not support the video element.

జగన్ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపాటు

Nandigama, NTR | Sep 12, 2025
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు నందిగామలో శుక్రవారం మధ్యాహ్నం 1:00 సమయంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us