Download Now Banner

This browser does not support the video element.

మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్తినారీ,స్వశక్తి పరివర్ ప్రారంభించింది: పమిడిపాడు వైద్యాధికారిని వెంకటరమణ

Macherla, Palnadu | Sep 25, 2025
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ.. సశక్త పరివార్ ప్రారంభించిందని పమిడిపాడు వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. గురువారం నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో మహిళా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. స్త్రీలలో వచ్చే సమస్యలు, తీసుకునే ఆహారంపై ఈ శిబిరంలో అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us