Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండలో చౌడేశ్వరి దేవి జ్యోతుల ప్రదర్శన పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

Pattikonda, Kurnool | Sep 9, 2025
పత్తికొండలో శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దేవి ఆలయాన్ని పూలతో విద్యుత్ బల్బులతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మంగళవారం జ్యోతుల ప్రదర్శనలో పాల్గొనడానికి ధర్మవరం నుంచి 100 మంది భక్తులు ప్రత్యేకంగా వచ్చారు. వారు అమ్మవారి జ్యోతులను తలపై ఉంచుకొని స్తుతిస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. తిలకించడానికి వందలాది మంది భక్తులు మహిళలు గుమికూడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us