Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్లో బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు

Narsapur, Medak | Aug 13, 2025
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థి విద్యార్థులతో పాటు యువజన సంఘాల సభ్యులు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us