Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా పాల్తూరు లో ద్విచక్ర వాహనం లో నుంచి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడి సుంకమ్మ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us