Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: పట్టణంలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం శోభారాణి

Sangareddy, Sangareddy | Jun 7, 2025
సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం బడిబాట నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని హెచ్ఎం శోభారాణి తెలిపారు. ఇక్కడే నాణ్యమైన, ఉచిత విద్య అందుతుందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us