Download Now Banner

This browser does not support the video element.

పులగంపల్లిలో విద్యుదాఘాతంతో ఒక్కరు మృతి

Puttaparthi, Sri Sathyasai | Sep 3, 2025
నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన వలిపి భాస్కర్ బుధవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇనుప నిచ్చెనను బంధువుల ఇంటి నుంచి తీసుకెళ్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు వెంటనే స్పందించగా అప్పటికే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us