Download Now Banner

This browser does not support the video element.

కాకినాడలో అన్యదేశపు జెండాలను ప్రదర్శించిన వారిపై చర్యలు కాకినాడ వన్ టౌన్ పోలీసులు

India | Sep 6, 2025
కాకినాడలోని నిన్న శుక్రవారం కాకినాడలోని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఈ ర్యాలీ ముగింపు దశలో వచ్చేసరికి అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు నాలుగుకారులలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతోపాటు అన్యదేశపు జెండాలను ప్రదర్శించగా వెంటనే పోలీసులు వారిని అదుపులకు తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు నాలుగు కార్లను సీజ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us