గురువారం వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని మల్లికార్జున్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా మిల్లింగ్ చేసి ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరోసర్ఫరాల శాఖ డిఎం జగన్మోహన్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.