Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: కాలేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతి దోషులను వెంటనే శిక్షించాలి ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి

Hanwada, Mahbubnagar | Sep 4, 2025
గడిచిన ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి జరిగిందని దోషులను వెంటనే శిక్షించే కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ మెరకు తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాక తప్పదని ఆయన తెలిపారు వేల కోట్ల రూపాయల తో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని తప్పు చేసినవారికి శిక్ష తప్పదని ఆయన తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us