Download Now Banner

This browser does not support the video element.

నగరి: వడమాలపేట మండలం కదిరిమంగళం సమీపంలో కారును ఢీకొట్టిన బైకు

Nagari, Chittoor | Aug 24, 2025
వడమాలపేట మండలం కదిరిమంగళం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాల పేట ఆది ఆంధ్రవాడకు చెందిన వేణుగోపాల్ ,అలేఖ్య దంపతులు బైకు మీద వెళుతూ ఓ కారును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us