Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన

Sircilla, Rajanna Sircilla | Sep 2, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మంగళవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ హరీశ్ రావు పై సీబీఐ విచారణ కోరడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us