Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రి పట్టణానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్, శాంతిభద్రతలపై పోలీస్ అధికారులతో చర్చిస్తున్న ఎస్పి జగదీష్

India | Sep 6, 2025
తాడిపత్రిలోకి జిల్లా ఎస్పీ జగదీష్ చేరుకున్నారు. మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు బలగాలతో ఎస్పీ జగదీశ్ బయలుదేరారు. ఎవరైనా అల్లరి సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us