Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: అమరావతి భూ సమీకరణ పధకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఆర్ డీఏ కమిషనర్ కె.కన్నబాబు

Guntur, Guntur | Aug 30, 2025
శనివారం కలెక్టరేట్ లోని డీ ఆర్ సి సమావేశ మందిరంలో సీఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరు సమీక్షలో అమరావతి భూ సమీకరణ పధకంలో రైతులు ఎదుర్కొనుచున్న పలు సమస్యలు మరియు పెండింగ్ లో గల ఇతర అంశములపై చర్చించి సంబంధిత అధికారులకు కమిషనర్ కె.కన్నబాబు పలు సూచనలు ఇచ్చియున్నారు. ఈ సమీక్ష లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి , సి.ఆర్.డి.ఎ. యూనిట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి మరియు సంబంధిత మండల తాహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us