Download Now Banner

This browser does not support the video element.

సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాలాభిషేకం

Gudur, Tirupati | Sep 1, 2025
మొదటి సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కార్యాలయం నందు చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబుకి మొదటిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తి కావడం సంతోషకరం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us