Download Now Banner

This browser does not support the video element.

నందిగామలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేసినేని చిన్ని

Nandigama, NTR | Sep 12, 2025
నందిగామలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భూమి పూజ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us