Install App
venkata7134
This browser does not support the video element.
నందిగామలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేసినేని చిన్ని
Nandigama, NTR | Sep 12, 2025
నందిగామలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భూమి పూజ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!