ఆత్మకూరు: ఏఎస్ పేటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మురుగునీటి సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టిన అధికారులు