Download Now Banner

This browser does not support the video element.

ఆటో కార్మికులను ఆదుకోవాలి : ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గంగాధర్

Kodur, Annamayya | Sep 9, 2025
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని 16వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగునున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ కోరారు. రైల్వే కోడూరులో ఆటో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు ఆకలితో రోడ్డులో పడే అవకాశం ఉంది కావున ప్రభుత్వం కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us