Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నంలో నిరంతరంగా సరఫరా చేయడం జరుగుతుంది

Machilipatnam South, Krishna | Sep 8, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మచిలీపట్నంలో మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా నిరంతరాయంగా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యూరియా కొరత లేకుండా చూస్తున్నామని, అన్ని గ్రామాలకు యూరియా అందుబాటులో ఉంటుందని, వ్యవసాయ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us