తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం సినీ నటుడు సాయికుమార్ హీరో ఆది దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్వంతో వారిని సత్కరించారు.