Download Now Banner

This browser does not support the video element.

కే.గంగవరంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Ramachandrapuram, Konaseema | Aug 26, 2025
కే.గంగవరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన జరిగింది. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రజా సంఘాల నాయకులు వెంకటేశ్వరరావు, భీమశంకరం, సిద్దు డిమాండ్ చేశారు. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దని నినాదాలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us