ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా హనుమాన్ యూత్ సభ్యులు కర్ర గణపతిని ఏర్పాటు చేశారు. గత 35 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని గత 12 ఏళ్లుగా మట్టి గణపతి ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం వినూత్న ఆలోచనతో పర్యావరణానికి హాని కలగకుండా కర్ర గణపతిని ఏర్పాటు చేసి పూజలు గురువారం సాయంత్రం 4 10 హనుమాన్ యూత్ సభ్యులు తెలిపారు.