ముధోల్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లను లోకేశ్వరం ఎమ్మార్వో సర్పరాజ్ అహ్మద్, ఎస్ఐ అశోక్ పట్టుకున్నారు.