Download Now Banner

This browser does not support the video element.

టీటీడీ చైర్మన్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ విజ్ఞప్తి

India | Sep 10, 2025
తిరుమలలో వరాహ స్వామి దేవస్థానాన్ని రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచాలని టిటిడి చైర్మన్ ను పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ కోరారు. తిరుమల శ్రీవారి తలుపులు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచి వరాహ స్వామి ఆలయాన్ని ప్రతిరోజు రాత్రి 9 గంటలకే మూసి వేయడం వల్ల భక్తులు నిరుస్తాహ పడుతున్నారని తెలిపారు పండితులతో చర్చించి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంచితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us