Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుత్తిలో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

Guntakal, Anantapur | Sep 5, 2025
ఉరవకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన రమేష్( 33)గురువారం గుత్తిలోని ఎస్సీ కాలనీలో అత్తారింటికి వచ్చాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రమేష్ ను మొదట గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు కర్నూలు రెఫర్ చేశారు. కర్నూల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us