Download Now Banner

This browser does not support the video element.

రాజానగరం: గోకవరంలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి: మాజీ మంత్రి నరసింహం

Rajanagaram, East Godavari | Sep 12, 2025
జిల్లాలోని గోకవరం మండల కేంద్రంలో 16 సంవత్సరాల వయసు కలిగిన దళిత మైనర్ బాలికపై ఇరువురు వ్యక్తులు ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి జగ్గంపేట వైసిపి ఇన్చార్జ్ తోట నరసింహం డిమాండ్ చేశారు శుక్రవారం గోకవరంలో బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us