Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: ఆకివీడు ఉప్పుటేరులో వృద్ధుడి అదృశ్యం, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

Bhimavaram, West Godavari | Aug 24, 2025
ఆకివీడు సమీపాన ఉన్న ఉప్పుటేరు వంతెనపై నుంచి ఓ వృద్ధుడు దూకిన ఘటన చోటు చేసుకుంది. శ్రీరాంపురానికి చెందిన మజ్జి గాంధీ (64) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన సైకిల్ ఆదివారం ఉదయం 11 గంటలకు వంతెనపై ఉండటాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏఎస్సై సత్యనారాయణ, రైటర్ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వలలు వేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us