This browser does not support the video element.
గద్వాల్: గ్యాంగ్ శాంతమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడు
Gadwal, Jogulamba | Sep 7, 2025
ఆదివారము మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బల్గెర గ్రామంలో గ్యాంగ్ శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి,ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలిపిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు.