Download Now Banner

This browser does not support the video element.

మనోహరాబాద్: కంపెనీ కార్మికులకు షీ టీమ్, పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం : ఎసై సుభాష్ గౌడ్

Manoharabad, Medak | Sep 9, 2025
మనోహరాబాద్ మండలం రామాయపల్లి శివారులోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో కార్మికులకు అవగాహన కార్యక్రమం కల్పించినట్లు ఎస్ఐ సుభాశ్ గౌడ్ తెలిపారు. తూప్రాన్ డివిజన్ షీ టీం ఆధ్వర్యంలో ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం అందించడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం అందించడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని వర్క్‌ప్లేస్, హరాస్మెంట్ నివారణ ఫిర్యాదు పరిష్కార విధానాలు, షీ టీమ్ పాత్ర అందించే సేవలు నివారణ చర్యల గురించి వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us