Download Now Banner

This browser does not support the video element.

గండేపల్లి మండలంలో ట్రాక్టర్ ట్రక్కులను దొంగతనం చేసిన నలుగురికి రిమాండ్ విధింపు

Jaggampeta, Kakinada | Aug 30, 2025
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని రైతుల పొలాలలో ట్రాక్టర్ ట్రక్కులు దొంగతనానికి గురికావడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు.ఈ దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ ఇంజన్లు వేసుకొచ్చి గండేపల్లి మండలంలోని తాళ్లూరు, మురారి గ్రామంలో రైతులు నిలుపుదల చేసిన ట్రాక్టర్ వెనుక భాగంలోని రెండు ట్రక్కులు (తోట్టెలను) దొంగలించుకు వెళ్ళిన గతంలో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us