Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: మానసిక అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ పోలీసులు

Ramagundam, Peddapalle | Aug 31, 2025
పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన మమ్మద్ అజిత్ పాషా అనే వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us