టిటిడి పై భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు తిరుపతిలో ఆయన ప్రెస్క్లబ్లో బుధవారం మాట్లాడుతూ వైసిపి హయాంలో జగన్ అనుచరుడికి హోటల్ ఇచ్చారని ఒకటి పాయింట్ 80 కోట్లు అతనికి కట్టాల్సి ఉండగా బోర్డు మీటింగ్లో దానిని రద్దు చేశారని ప్రస్తుతం తిరుమలలో ఉన్న రాయల్ సారాంగి హోటల్ బొమ్మన అనుచరులదేనని దానిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు టిటిడి చైర్మన్ ను కలిసి అన్ని వివరిస్తామని చెప్పారు.