Download Now Banner

This browser does not support the video element.

పల్నాడు జిల్లా,రామాంజనేయపురం తండాలో పాఠశాలను సందర్శించి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అరుణ్ బాబు

Sattenapalle, Palnadu | Aug 26, 2025
పల్నాడు జిల్లా,బెల్లంకొండ మండలం,రామాంజనేయపురం తండాలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం పర్యటించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పాఠశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయన పాఠశాలను సందర్శించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. తండావాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us