Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: జమ్మూ లేఅవుట్ వద్ద పాముల సయ్యాట, భయభ్రాంతులకు గురైన స్థానికులు

Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, జమ్మూ లేఔట్ వద్ద నాకు పాములు విపరీతంగా సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రహదారిపై ఓ నాగుపాము జరిపోతూ సయ్యాటలాడటం కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గంటకు పైగా అవి రహదారి పైనే ఉండడంతో అటుగా వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు.. రాత్రి వేళల్లో మరింత భయంగా ఉంటుందని దీనికి కారణం తుప్పలు పెరిగిపోవడమేనని వారు పేర్కొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us