Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి వైసిపి ఓటు వేస్తాం అనడం హాస్యాస్పదంగా ఉంది : రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి

India | Sep 8, 2025
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి తరుపు అభ్యర్థికి వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు ఓటు వేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ధ్వజమెత్తారు . రాజమండ్రిలో సోమవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసిన వైసీపీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థికి ఓటు వేయడం అర్థం కాని పరిస్థితి అని ఎద్దేవ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us