Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: డీఎస్సీలో 84 శాతానికి పైగా మార్కుల సాధించిన యర్రగొండపాలెం వాదంపల్లి గ్రామానికి చెందిన మనోహర్

Yerragondapalem, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన మనోహర్ ఇటీవల విడుదలైన డీఎస్సీ పరీక్షల ఫలితాలలో సత్తా చాట్టాడు. ఏకంగా 84% మార్కులతో మనోహర్ ఉత్తీర్ణత సాధించి అందరిని ఆకర్షించాడు. గతంలో తెలంగాణలో కూడా రాసిన పరీక్షలలో 74 శాతానికి పైగా మార్కులు సాధించినట్లుగా ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించిన మనోహర్ ను పలువురు అభినందిస్తూ అభినందనలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us