Download Now Banner

This browser does not support the video element.

అయినవిల్లి మండలంలో లంక ప్రాంతాలలో అరటి రైతులను నిండా ముంచిన వరద

India | Sep 2, 2025
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల నేపథ్యంలో అయినవిల్లి మండలం పరిధిలోని పలు లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానికంగా ఉన్న ఒక రైతు మాట్లాడుతూ.. గోదావరి వరదకు రెండుసార్లు అరటి తోటలు మొత్తం నీటముననిగాయన్నారు. పంట మొత్తం నాశనం అయిపోయిందని, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us