Download Now Banner

This browser does not support the video element.

నూజివీడులో మంత్రి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ పై టీడీపీ నేతలు విమర్శలు

Eluru Urban, Eluru | Sep 11, 2025
నూజివీడులో మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి పాత్రికేయుల సమావేశం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు యనమదల వాసు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పై మాజీ MLA ప్రతాప్ చవాకులు పేలడం సరికాదని అన్నారు. ఆరోగ్యం, రైతుల సంక్షేమం, సాగుజలాలు ఏఅంశంపైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మూడు సార్లు MLAగా ఉండి ప్రతాప్ చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us