Download Now Banner

This browser does not support the video element.

రేణిగుంట విమానాశ్రయంలో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కు ఘనంగా వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

Srikalahasti, Tirupati | Aug 28, 2025
ముగిసిన రాధాకృష్ణన్ తిరుమల పర్యటన తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనకు మంత్రి పి.నారాయణ, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు, తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us